Tuesday, 21 April 2015

శ్రీ ఆది శంకరాచార్య మరియు శ్రీ రామానుజాచార్య జయంతి వేడుకలు



శ్రీ ఆది శంకరాచార్య మరియు శ్రీ రామానుజాచార్య జయంతిని పురస్కరించుకొని తేది 23-04-2015 గురువారం రోజున ఉదయం గం10:30 ని లకు బ్రాహ్మణ సంఘం అద్వర్యంలో శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ఆలయం M G M సెంటర్ వరంగల్ నందు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది కావున బ్రాహ్మణ బంధువులందరూ పాల్గొనగలరని మనవి.

-బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ జిల్లా శాఖ
ఐనవోలు వేంకట సత్య మోహన్
వల్లూరి పవన్ కుమార్   

No comments:

Post a Comment