Sunday, 15 March 2015

బ్రాహ్మణ మహిళా ఆత్మీయ సమ్మేళనం



శ్రీ లలితా గాయత్రీ  బ్రాహ్మణ సేవా సంఘం హన్మకొండ అద్వర్యంలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవం”ను పురస్కరించుకొని శనివారం తేది : 14-03-2015 మద్యాన్నం 2గం. నుండి సాయంత్రం 5గం. వరకుమహిళల ఆత్మీయ సమ్మేళనం” నిర్వహించడం జరుగుతుంది  కావున మహిళలు అధిక సంఖ్యలో హాజరుకగాలరని మనవి.
చర్చావేదిక మరియు క్రీడలు నిర్వహించబడును. 
వేదిక :- ప్రభుత్వ మర్కజి స్కూల్ లష్కర్ బజార్ హన్మకొండ 
ఇట్లు : -   శ్రీ లలితా గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం హన్మకొండ సెల్ :- 9949019228, 9246812727




బ్రాహ్మణ బంధువులందరికీ నమస్తే
నిన్న జరిగిన "బ్రాహ్మణ మహిళా ఆత్మీయ సమ్మేళనం" కార్యక్రమంలో ఆత్మీయ అతిధులుగా శ్రీమతి శ్రీ వోదితల సరోజన-లక్ష్మికాంతా రావు గారు, శ్రీమతి శ్రీ చామర్తి అరుణ-ఫనిన్ధర్ గారు, శ్రీమతి శ్రీ ప్రో.డా.వోదితల సులోచన- విశ్వనాధ రావు గారు, శ్రీమతి శ్రీ వి.శమిత- సతీష్ కుమార్  గారు, శ్రీమతి శ్రీ వి.డా. శుష్మిత -పవన్ కుమార్ గారు విచ్చేయడం జరిగింది.
సందర్బంగా మహిళలకు ప్రత్యేక క్రీడలను నిర్వహిచడం తర్వాత విజేతలకు భాహుమతుల ప్రధానం తదుపరి ముఖ్యుల ప్రసంగములు జరిగాయి. చివరగా అతిధుల సన్మాన కార్యక్రమం జరిగింది.  
సమ్మేళనం విజయవంతంనకు కృషి చేసిన బ్రాహ్మణ మహిళా సోదరీ మనులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
 








No comments:

Post a Comment