శ్రీ లలితా గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం హన్మకొండ
అద్వర్యంలో “అంతర్జాతీయ మహిళా దినోత్సవం”ను పురస్కరించుకొని
శనివారం తేది : 14-03-2015 మద్యాన్నం 2గం.ల నుండి
సాయంత్రం 5గం.ల వరకు
“మహిళల ఆత్మీయ సమ్మేళనం” నిర్వహించడం జరుగుతుంది కావున
మహిళలు అధిక సంఖ్యలో హాజరుకగాలరని
మనవి.
చర్చావేదిక మరియు క్రీడలు నిర్వహించబడును.
వేదిక :- ప్రభుత్వ మర్కజి స్కూల్ లష్కర్ బజార్ హన్మకొండ
ఇట్లు : - శ్రీ
లలితా గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం హన్మకొండ
సెల్ :- 9949019228, 9246812727
బ్రాహ్మణ బంధువులందరికీ నమస్తే
నిన్న జరిగిన "బ్రాహ్మణ మహిళా ఆత్మీయ సమ్మేళనం" కార్యక్రమంలో
ఆత్మీయ అతిధులుగా శ్రీమతి శ్రీ వోదితల సరోజన-లక్ష్మికాంతా రావు గారు, శ్రీమతి
శ్రీ చామర్తి అరుణ-ఫనిన్ధర్ గారు,
శ్రీమతి శ్రీ ప్రో.డా.వోదితల సులోచన- విశ్వనాధ రావు గారు, శ్రీమతి
శ్రీ వి.శమిత- సతీష్
కుమార్ గారు,
శ్రీమతి శ్రీ వి.డా. శుష్మిత -పవన్ కుమార్ గారు
విచ్చేయడం జరిగింది.
ఈ సందర్బంగా మహిళలకు ప్రత్యేక క్రీడలను నిర్వహిచడం ఆ తర్వాత విజేతలకు
భాహుమతుల ప్రధానం తదుపరి ముఖ్యుల ప్రసంగములు జరిగాయి. చివరగా అతిధుల సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ సమ్మేళనం విజయవంతంనకు కృషి చేసిన బ్రాహ్మణ
మహిళా సోదరీ మనులకు ప్రత్యేక
కృతజ్ఞతలు.
No comments:
Post a Comment