09-01-2015 రోజు జరిగిన “తెలంగాణ అర్చక సదస్సుకు” హాజరై సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు “శ్రీ కే చంద్రశేకర్ రావు” గారు మాట్లాడుతూ
1 అర్చక వేతనమును 2500/- నుండి 6000/- వేలకు పెంచుతామని ఈ పెంచిన వేతనము మార్చి నెల నుంది వచ్చేలా చూస్తానని హామీ ఇచ్హారు
2 బ్రాహ్మణ భవనమునకు హైదరాబాద్ ప్రాంతంలో స్థలము మరియు నిర్మాణ నిమితం రూ 10 కోట్లు కేటాఇస్తామని ప్రకటించారు.
1 అర్చక వేతనమును 2500/- నుండి 6000/- వేలకు పెంచుతామని ఈ పెంచిన వేతనము మార్చి నెల నుంది వచ్చేలా చూస్తానని హామీ ఇచ్హారు
2 బ్రాహ్మణ భవనమునకు హైదరాబాద్ ప్రాంతంలో స్థలము మరియు నిర్మాణ నిమితం రూ 10 కోట్లు కేటాఇస్తామని ప్రకటించారు.
వల్లూరి
పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్
శాఖ
No comments:
Post a Comment