Monday, 12 January 2015

“తెలంగాణ అర్చక సదస్సు” అర్చక వేతనము

09-01-2015 రోజు జరిగిన “తెలంగాణ అర్చక సదస్సుకు” హాజరై సదస్సులో  గౌరవ ముఖ్యమంత్రి వర్యులు “శ్రీ  కే చంద్రశేకర్ రావు” గారు  మాట్లాడుతూ
1  అర్చక వేతనమును 2500/- నుండి 6000/- వేలకు పెంచుతామని ఈ పెంచిన వేతనము మార్చి నెల నుంది వచ్చేలా చూస్తానని హామీ ఇచ్హారు
2 బ్రాహ్మణ భవనమునకు  హైదరాబాద్ ప్రాంతంలో స్థలము మరియు నిర్మాణ నిమితం రూ 10 కోట్లు కేటాఇస్తామని ప్రకటించారు.
             వల్లూరి పవన్ కుమార్      
              -బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ




No comments:

Post a Comment