09-01-2015 రోజు జరిగిన “తెలంగాణ
అర్చక సదస్సుకు” హాజరై సదస్సు విజయవన్థమునకు
కృషి చేసిన బ్రాహ్మణ బంధువులకు
కృతజ్ఞతలు
సదస్సులో గౌరవ
ముఖ్యమంత్రి వర్యులు “శ్రీ కే
చంద్రశేకర్ రావు” గారు మాట్లాడుతూ
1 బ్రాహ్మణ భవనమునకు హైదరాబాద్
ప్రాంతంలో స్థలము మరియు నిర్మాణ నిమితం
రూ 10 కోట్లు కేటాఇస్తామని,
2 అర్చక వేతనమును 2500/- నుండి 6000/- వేలకు పెంచుతామని ఈ
పెంచిన వేతనము పిబ్రవరి నెల నుంది వచ్చేలా
చూస్తానని హామీ ఇచ్హారు
3 అంతేకాకుండా పిబ్రవరి నేలాకరున బ్రాహ్మణ భందువులకు ఒక తీపి కభురు
చెబుతానని చెప్పారు.
బ్రాహ్మణ సంఘం వరంగల్ శాఖ
తరుపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
దన్యవాదములు
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment