Monday, 12 January 2015

“తెలంగాణ అర్చక సదస్సుకు” హాజరై సదస్సు విజయవన్థమునకు కృషి చేసిన బ్రాహ్మణ బంధువులకు కృతజ్ఞతలు

09-01-2015 రోజు జరిగినతెలంగాణ అర్చక సదస్సుకు” హాజరై సదస్సు విజయవన్థమునకు కృషి చేసిన బ్రాహ్మణ బంధువులకు కృతజ్ఞతలు
సదస్సులో  గౌరవ ముఖ్యమంత్రి వర్యులుశ్రీ  కే చంద్రశేకర్ రావు” గారు  మాట్లాడుతూ
1 బ్రాహ్మణ భవనమునకు  హైదరాబాద్ ప్రాంతంలో స్థలము మరియు నిర్మాణ నిమితం రూ 10 కోట్లు కేటాఇస్తామని
2 అర్చక వేతనమును 2500/- నుండి 6000/- వేలకు పెంచుతామని పెంచిన వేతనము పిబ్రవరి నెల నుంది వచ్చేలా చూస్తానని హామీ ఇచ్హారు
3 అంతేకాకుండా పిబ్రవరి నేలాకరున బ్రాహ్మణ భందువులకు ఒక తీపి కభురు చెబుతానని చెప్పారు.
బ్రాహ్మణ సంఘం వరంగల్ శాఖ తరుపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
దన్యవాదములు 
            వల్లూరి పవన్ కుమార్      
              -బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ
           



No comments:

Post a Comment