మత్స్య ద్వాదశి
మార్గశుద్ద ద్వాదశినాడు మత్స్య ద్వాదశి, అపరా ద్వాదశి, రాజ్య
ద్వాదశి, సునామ ద్వాదశి, తారక
ద్వాదశి,అఖండ ద్వాదశి వ్రతాలు,
దశావతార వత్రం, సాధ్య వ్రతం, శుభద్వాదశి
వ్రతాలు ఆచరిస్తారని చతుర్దర్గ చింతామణి ద్వారా తెలుస్తుంది.
భూలోకంలో 3 కోట్ల తీర్థాలున్నాయి. అవన్నీ
మార్గశుద్ధ ద్వాదశి అరుణోదయ వేళ తిరుపతి కొండమీదపై
స్వామి పుష్క రణిలో ప్రవేశిస్తాయని
పురాణాల్లో ఉంది.
అందుకే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పుష్కరిణికి ఈనాడు తీర్థదినంగా పూజిస్తారు.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ
No comments:
Post a Comment