బ్రాహ్మణ బంధువులందరు పాల్గొన వలసిందిగా విజ్ఞప్తి
“శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతి
స్వామీ”జీ గారు “తెలంగాణ వేద
శాస్త్ర విద్వత్ పరిషత్"
కాకతీయ నగర సామ్రాజ్య సంస్తానమ్
స్తాపనకై తేది 30-11-2014రోజున ఉదయం 10 గంటలకు
వరంగల్ వేయి స్తంభాల ఆలయం
నుండి పర్యటనను ప్రారంభించనున్నారు కాబట్టి
బ్రాహ్మణ బన్ధువులన్ధరూ పాల్గోనవలసిన్దిగా మనవి.
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్
శాఖ
No comments:
Post a Comment