http://www.vipravanam.com/
అహింసను ప్రభోధించిన జైన మత ప్రచారకుడు
, వర్ధమాన మహావీరుడి జయంతి ని ప్రతిసంవత్సరము
చైత్ర మాసంలో ఘనముగా జరుపుకుంటారు . బీహార్ లో వైశాలి కి
సమీపములో కుండ గ్రామము లో
క్రీ.పూ. 599 లో క్షత్రియ కుటుంబములో
సిద్దార్ధ మహారాజుకు , రాణి త్రిష లకు
జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన
పేరు వర్ధమానుడు . అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లి దండ్రులు 28 వ
ఏట మరణించారు , యశోధరను వివాహమాడి , ఓ కుమార్తెకు జన్మనిచ్చిన
తరువాత 36 వ ఏట సన్యాసాన్ని
స్వీకరించిన వర్ధమానుడు . 12 ఏళ్ళ పాటు తపస్సు
చేసి మహావీరుడు గా జైనమత ప్రచారకుడయ్యాడు
. అప్పటి కే జైన మతానికి
23 మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన
వివరాలు వెలుగు చూశాయి . 32ఏళ్ళ పాటు అహింసా
ధర్మము తో మాట ప్రచారం
జరిపిన మహావీరుడు 72 వ ఏట మరణించారు
.
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్
శాఖ
No comments:
Post a Comment