"శ్రీ ఆది శంకరాచార్య మరియు శ్రీ రామానుజాచార్య జయంతి"ని పురస్కరించుకొని తేది 23-04-2015 గురువారం రోజున ఉదయం గం10:30 ని లకు బ్రాహ్మణ సంఘం అద్వర్యంలో "శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ఆలయం" M G M సెంటర్ వరంగల్ నందు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది
కావున బ్రాహ్మణ బంధువులందరూ పాల్గొనగలరని మనవి.
కృతజ్ఞతలతో….
-బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ జిల్లా శాఖ
ఐనవోలు వేంకట సత్య మోహన్, వల్లూరి పవన్ కుమార్
కావున బ్రాహ్మణ బంధువులందరూ పాల్గొనగలరని మనవి.
కృతజ్ఞతలతో….
-బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ జిల్లా శాఖ
ఐనవోలు వేంకట సత్య మోహన్, వల్లూరి పవన్ కుమార్
No comments:
Post a Comment