చుక్కల
అమావాస్య
చుక్కల
అమావాస్య అనేది ఆషాడ మాసం
లో వచ్చే అమావాస్య రోజున
జరుపుకుంటారు. ఈ రోజున స్త్రీలు
అందరు గౌరీ అమ్మవారికి పూజ
చేసి బియ్యం పిండి, పాలు కలిపి ఆ
ముద్దతో చిన్న చిన్న ఉండలుగా
చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. ఈ ముద్దలను చుక్కలుగా
పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో కొత్త కోడళ్ళు ఉదయం
నుండి సాయంత్రం వరకు ఉపవాసం చేసి,
సాయంత్రం అమ్మవారికి పూజ చేసి, 100 చుక్కలను,
దారమును వంద వరుసలు పోసి
దండగా చేసి మరుసటి రోజు
వరకు దానిని ధరించడం, అమావాస్య రోజు సాయంత్రం కేవలం
పాయసం, కొంత అల్పాహారం మాత్రమే
తినడం జరుగుతుంది.
మరుసటి
రోజు నుండి శ్రవణ మాసం
ప్రారంభం అవుతుంది.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ
సంఘం వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment